YSRCP: ఏపిలో దూకుడు పెంచిన వైసీపీ.. మొన్న బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనం .. నేడు కాపు ప్రజా ప్రతినిధులు భేటీ
YSRCP: ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు ఇంకా 18 నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సిద్దంగా కావాలంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాడర్ కు సూచిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య...