Janasena: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన పవన్ కళ్యాణ్
Janasena: టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. మచిలీపట్నం, కాకినాడ లోక్ సభ స్థానాల నుండి జనసేన అభ్యర్ధులు బరిలో దిగనున్నారు....