(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇరాక్లోని అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా 15 క్షిపణులతో దాడి చేశామని… ఈ దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది. ఒకవేళ అమెరికా...
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన...
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పీఓకేను తిరిగి భారత్తో అంతర్భాగం చేసేందుకు...
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను భారత అధికారి కలువనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా భారత దౌత్యవేత్తలు...
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయి పటేల్ స్వప్నాన్ని తాము సాకారం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, జమ్ము కశ్మీర్కు ప్రత్యేక...
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక ర్యాలిలో పాల్గొంటున్న మసూద్ అజర్ (ఫైల్ ఫొటో) (న్యూస్ ఆర్బిట్ డెస్క్) జైషె మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించింది. అజర్పై...
కాశ్మీరంటే నాకు అమితానందం. ఆ పేరు వింటే చాలు అక్కడి చినార్ చెట్లు నాలోంచి బయటకొచ్చి పొడవాటి నీడల్లా నా ముందే పరచుకుంటాయి. పైన్ చెట్లు నన్ను పిలుస్తున్నట్టు నిటారుగా నిలబడి మబ్బుల ఆకాశాన్ని...