జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కుల్గామ్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు పైన కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన కాల్పులలో స్థానిక యువజన వింగ్ నాయకుడితో సహా ముగ్గురు...
మహాత్మా గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా కీర్తించడం ఇది కొత్త కాదు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి హిందుత్వవాదులు గతంలో చాలా సందర్భాలలో నాధూరాం గాడ్సేని గొప్ప దేశభక్తుడిగా పొగిడారు. గాడ్సే మీద వారికున్న ప్రేమ...
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
శ్రీనగర్: పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై చర్యలకు పూనుకోవద్దంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్. పాకిస్థాన్ ప్రభుత్వంతోపాటు ఆ దేశ మీడియాను కూడా హెచ్చరిస్తూ...
ఢిల్లీ, జనవరి 25: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు తీవ్రవాదులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేలుడు పదార్ధాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు...