మహాత్మా గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా కీర్తించడం ఇది కొత్త కాదు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి హిందుత్వవాదులు గతంలో చాలా సందర్భాలలో నాధూరాం గాడ్సేని గొప్ప దేశభక్తుడిగా పొగిడారు. గాడ్సే మీద వారికున్న ప్రేమ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
న్యూఢిల్లీ: ‘మహాత్మా గాంధీ హత్య కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారిస్తే నాధూరాం గాడ్సే హంతకుడు అయితే దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పిఉండేది’: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మహాత్ముడి మునిమనుమడు తుషార్...