NewsOrbit

Tag : terrorists

జాతీయం న్యూస్

ఎన్‌కౌంటర్‌ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం .. ఏకే 47 సహా భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

sharma somaraju
జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బారాముల్లాలోని...
న్యూస్

Kashmir: ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు.. రూ.2లక్షల రివార్డు ప్రకటించిన డీజీపీ

sharma somaraju
Kashmir: ఉగ్రవాద చర్యలు ఆందోళన కల్గిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ములోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చర్యలకు ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిత్యం ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా విషయంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త హెచ్చరికలు..!!

sekhar
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇప్పటికే పలు దేశాలలో స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి విషయంలో ముందు నుండి జాగ్రత్త జరుగుతున్న ఐక్యరాజ్య సమితి...
ట్రెండింగ్ న్యూస్

ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ‘ఆ బ్యాగ్’ దొరికింది .. వణికిపోతున్న ఇండియా – పాక్ సైనికులు

arun kanna
మొన్న ఈ మధ్యనే పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ముష్కరులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు హతమార్చారు. వారి ఐదుగురి మరణం తర్వాత తాజాగా పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు, పేలుడు...
న్యూస్

షాకింగ్ : పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడి..! ఏకంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి పేల్చివేత

arun kanna
తీవ్రవాద దేశంగా చెప్పబడే పాకిస్తాన్ లోనే తీవ్రవాదుల దాడి జరిగింది. కరాచీ లోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సోమవారం ఉదయం మిలిటెంట్లు గ్రెనేడ్ లతో విధ్వంసం సృష్టించారు. కనీసం ఐదు మంది వరకూ...
టాప్ స్టోరీస్

80 మంది అమెరికా ఉగ్రవాదులను చంపేశాం: ఇరాన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇరాక్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా 15 క్షిపణులతో దాడి చేశామని… ఈ దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది.  ఒకవేళ అమెరికా...
బిగ్ స్టోరీ

క్షమాభిక్ష లోనూ లెక్కలు!

Siva Prasad
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
టాప్ స్టోరీస్

తిరుపతిలో రెడ్ అలర్ట్

Mahesh
తిరుపతిః తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా హెచ్చరికలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను...
టాప్ స్టోరీస్

తమిళనాడుకు ఉగ్రముప్పు!

Mahesh
చెన్నైః దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి...
న్యూస్

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

sharma somaraju
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లోని హంద్వారా ఏరియాలో గత మూడు రోజులుగా భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా హంద్వారా ఏరియా బాబాగుండ్ ‌ప్రాంతంలో ఆదివారం భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు...
టాప్ స్టోరీస్

కాశ్మీర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదుల కాల్చివేత

Siva Prasad
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు చోటు చేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్‌కు దూరం, హోదా రద్దు!

Siva Prasad
ఈ శతాబ్దంలో ఇప్పటివరకూ అత్యంత ఘోరమైన పుల్వామా టెరరిస్టు దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత అభిమానపాత్రమైన దేశం హోదాను శుక్రవారం రద్దు చేసింది. ఉదయమే ప్రధాని...
న్యూస్

ఎన్‌కౌంటర్ మృతుల్లో ఐపిఎస్ అధికారి సోదరుడు

sharma somaraju
శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్‌లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా...
న్యూస్

ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు

Siva Prasad
ఢిల్లీ జనవరి 19: ఢిల్లీలో ముగ్గురు ఉగ్గవాదులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఒక ఆప్ఘన్‌ జాతీయుడితో పాటు , భారత దేశానికి చెందిన ఇధ్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం...
న్యూస్

కెన్యాలో ఉగ్రవాదుల దాడి – ఆరుగురు మృతి

sharma somaraju
నైరోబీ (కెన్యా), జనవరి 16:  కెన్యా రాజధాని నైరోబిలో ముష్కరులు రెచ్చిపోయారు. ఒక హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నైరోబిలోని వెస్టలాండ్స్...
టాప్ స్టోరీస్ న్యూస్

పాక్ ఉగ్రవాదుల సముందర్ జిహాద్!

Siva Prasad
పాక్‌ ఉగ్రవాద సంస్థలు  నీటి అడుగు నుంచి దాడులకు సంబంధించి శిక్షణను తమ కేడర్ కు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం హోంశాఖ సహాయ  మంత్రి హన్స్ రాజ్ అహిర్ చెప్పారు.   సముద్రం అడుగు...