జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో సారి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ పై దాడులు నిర్వహిస్తొంది. కేరళ వ్యాప్తంగా గురువారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించింది ఎన్ఐఏ. పీఎఫ్ఐ నాయకులు,...
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు....
చెన్నైః దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి...