YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడుతో పాటు వైసీపీలో చేరిన వారిలో టీడీపీ...
YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి...
YSRCP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసంతృప్తులు పార్టీని వీడుతున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల్లోని అసంతృప్తులు ప్రత్యర్ధి పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీకి గుడ్...
YS Jagan: రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన సిద్దం సభలో ఆయన మాట్లాడారు. కరోనా...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలో కూటమి (టీడీపీ,జనసేన,బీజేపీ) పార్టీల నుండి వచ్చి చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. గత నెల 27న...
Stone Attack On Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ ను కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ...
YSRCP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ, జనసేనలోని అసంతృప్తి నేతలు వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి బస్సు యాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు సీఎం...
TDP: నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత గుడ్ బై చెప్పారు. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న...
AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కమిషనర్, గ్రామ సచివాలయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య...
YSRCP: 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టోని తన చేతిలో పట్టుకుని చూపుతూ చంద్రబాబు కూటమిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు...
TDP: ఏపీలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు నక్కతోక తొక్కారు. ఇలాంటి వారి విషయంలో వీరంతా లక్కీ బ్రో అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. కొన్ని కొన్ని నియోజకవర్గాలను తీసుకుంటే.. అత్యంత సామాన్యులకు టికెట్లు...
YS Viveka Case: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయ అస్త్రంగా మారింది. వివేకా హత్య కేసు నిందితులను సీఎం జగన్...
YSRCP: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన, టీడీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు పలువురు వైసీపీలో చేరారు. రాజోలు జనసేన మాజీ ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, అమలాపురం జనసేన మాజీ...
TDP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టెక్కలి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్...
YCP MLC: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు...
YSRCP: ప్రత్యర్ధులు రాయి విసిరినంత మాత్రాన మీ బిడ్డ అదరడు బెదరడు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అర్జునుడిపై ఒక బాణం...
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయితో ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్...
Breaking: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై రాయితో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. శనివారం రాత్రి సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ లో బస్సుపై...
YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం యాత్ర గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకుంది. తాడేపల్లి జంక్షన్ మీదుగా సీఎం రోడ్...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అందరికీ ఒక రకమైన గౌరవం. వైఎస్ బతికుండగా ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజకీయాల్లో కనిపించారు. వైఎస్ మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో...
Congress: అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో...
YSRCP: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. పార్టీల్లోని అసంతృప్తి నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో చేరుతున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగిస్తుండగా, పలు జిల్లాల...
YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిక్కెట్ లు దక్కని నేతలు వారి పార్టీలను వీడి పక్క పార్టీలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీలో టిక్కెట్ లు ఆశించి భంగపడిన నేతలు వారి...
Congress: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళపల్లిలో ఇవేళ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా...
YSRCP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంపింగ్ లు కొనసాగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ అసంతృప్త కీలక...
YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అధికారం...
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ...
YSRCP: చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మోసపు మాటలు గుర్తుకు వస్తాయన్నారు. 2014 లో ఇదే కూటమి...
Raghurama Krishna Raju: వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నరసాపురం లోక్ సభ స్థానం...
Congress: అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ పరిణామంపై ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను ఆందోళనకు గురి...
YSRCP: ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు. పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. కొందరు పదవులు సైతం త్యజిస్తూ పార్టీని వీడుతున్నారు. రెండు మూడు రోజుల వ్యవధిలోనే...
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్సు యాత్రకు నేడు (శుక్రవారం) విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డిపాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు....
YSRCP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి వైసీపీ రాజీనామా చేసిన విషయం...
YSRCP: రాజ్యసభ సభ్యులుగా వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి లు ఇవేళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు....
YSRCP:ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టికెట్ రాని అసంతృప్తులు పలువురు పక్క పార్టీలో చేరుతున్నారు. టీడీపీ అసంతృప్తులు వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా కావలి టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ...
YS Jagan: ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్దం బహిరంగ సభలో అశేషంగా విచ్చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఇక్కడ జన మహాసముద్రం కనిపిస్తొందని...
YSRCP: జరగబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు గెలవాలన్నదే మన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో డబుల్ సెంచరీ కొట్టేందుకు అంతా సిద్దమా అని...
పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. వైసీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా సాగిస్తు న్నారు. ఈ నేపథ్యంలో...
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఇవేళ అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. బస్సు యాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభిస్తొంది. ప్రతి...
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్ యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. బస్సు యాత్రతు జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. మండుటెండలోనూ తమ అభిమాన నేత...
AP Pension Distribution: ఏపీలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ పై నిషేదం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసిన...
TDP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి బైబై చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్...
కృష్ణా జిల్లాలోని తీరప్రాంత నియోజకవర్గమైన అవనిగడ్డలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇదేసమయంలో ఈ సీటు వ్యవహారం ఎటూ తేలక.. కూటమి పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నియోజకవర్గం పరంగా చూస్తే.. మచిలీపట్నం...
YSRCP: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాల్గవ రోజు కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగింది. తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముచ్చటించారు. ప్రభుత్వం...
YSRCP: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన `మేమంతా సిద్ధం’ యాత్ర నాలుగో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభమైన బస్సు...
తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం.. మైనారిటీ ఓటు బ్యాంకును మరింత పదిలంగా ఆయనకు అందిస్తోం దని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి మైనారిటీలు ఇప్పటికే వైసీపీకి అండగా ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు....
YSRCP: విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ గెలుపు మనదేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఇవేళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన సభలో జగన్...
YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ.. ఇవాళ జన సముద్రం...