YSRCP: జరగబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు గెలవాలన్నదే మన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో డబుల్ సెంచరీ కొట్టేందుకు అంతా సిద్దమా అని...
YS Jagan: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) సంక్షేమ పథకాల క్యాలెండర్ ను సక్రమంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకానికి సంబంధించి బటన్...
YCP: ఏపిలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ, ప్రతిపక్షాల మద్య నిత్యం మాటల యుద్దం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల దాడి జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన...
Gas Cylinder Blast: ఇటీవల పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ అగ్రిటెక్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన...
Madanapalle : చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. కన్నకూతుళ్లను తల్లిదండ్రులు ఎందుకు అతి కిరాతకంగా చంపారు అనేది...
Madanapalle case: మదనపల్లె జంట హత్యా కేసులో Madanapalle case నిందితురాలైన తల్లి Padmaja ప్రస్తుతం మదనపల్లె సబ్ జైలు లో ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున తన వింత ప్రవర్తనతో...
Madanapalle : సంచలనం సృష్టించిన మదనపల్లె హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ కేసులో కీలక పాత్రధారి పెద్ద కూతురు అలేఖ్యఅని వెల్లడవుతోంది. చెల్లెలు సాయిదివ్యను చంపేసి తనను కూడా చంపేయమంటూ తల్లితండ్రులను పురికొల్పిన...
Police : పోలీసులే అవాక్కయ్యే హత్యలు , విచారణలో అంతకంటే షాకింగ్ నిజాలు, మాటలు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల ఉదంతంలో నిందితుల వైఖరి....
Madanapalle Double Murder: ప్రస్తుతం మదనపల్లె డబుల్ మర్డర్ మిస్టరీ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థుల జీవితాలను...
Corona దేశమంతా ఇప్పుడు కరోనా మహమ్మారి నుంచి విముక్తి అయ్యేందుకు వ్యాక్సిన్ పై భరోసా పెట్టుకుంటే … కన్నబిడ్డల్ని చంపేసిన ఓ తల్లి మాత్రం షాకింగ్ కామెంట్లు చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సొంత...
Madanapalle : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ...