NewsOrbit

Tag : ysrcp

టాప్ స్టోరీస్

టిడిపి యాప్ సేవామిత్రపై దర్యాప్తు!

Siva Prasad
ఓటర్ల వ్యక్తిగత సమాచారం పొందుపరచినందుకు తెలుగుదేశం పార్టీ యాప్ సేవామిత్రపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతున్నట్లు ‘ద క్వింట్’ వెబ్‌సైట్ వెల్లడించింది. టిడిపి కార్యకర్తలు రియల్ టైమ్‌లో పార్టీతో అనుసంధానం అయ్యేందుకు వీలు...
న్యూస్

వైసిపికి గౌరు దంపతులు గుడ్‌బై

sharma somaraju
కర్నూలు, మార్చి 1: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి శుక్రవారం వైసిపికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ సిగ్మెంట్ నుండి...
టాప్ స్టోరీస్

విశాఖ జోన్ సొగసు చూడ తరమా!

Siva Prasad
125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్టేరు డివిజన్ ఇక చరిత్రలో కలిసిపోనుంది రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించగానే ఆ జోన్ కేంద్రస్థానంగా ఉండబోతున్న విశాఖపట్నంలో రాష్ట్ర బిజెపి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసిపి కండువా కప్పుకున్న ‘ఆమంచి’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 27: చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైసిపిలో చేరారు. టిడిపికి రాజీనామా చేసిన ఆమంచి ఇటీవల వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పార్టీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు....
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ @ అమరావతి

sharma somaraju
    అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు. రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు....
టాప్ స్టోరీస్

‘రాజధాని మారదండీ బాబూ’!

Siva Prasad
జగన్ సీఎం అయితే రాజధాని మారుతుందన్న ప్రచారం తమకు నష్టం కలిగిస్తుందని గ్రహించిన వైసిపి ఆ ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వచ్చినా ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైఎస్సార్సీపీ...
రాజ‌కీయాలు

‘జగన్ ‘ఫ్యాన్’ స్విచ్ హైదరాబాద్‌లో.. ఫ్యూజ్ ఢిల్లీలో..!’

Siva Prasad
అమరావతి: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంపై కుట్రలు పన్నుతోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేగాక, ‘ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. ఫ్యూజ్ ఢిల్లీలో..’...
టాప్ స్టోరీస్

చంద్రబాబును చూస్తే దగ్గుబాటికి జాలి అట!

Siva Prasad
చంద్రబాబును చూస్తే తనకు జాలి తప్ప అసూయ లేదని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం వైసిపి తీర్ధం తీసుకోనున్న సందర్భంగా కుమారుడు హితేష్‌తో కలిసి ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు....
న్యూస్

తాడేపల్లిలో 27న వైఎస్ జగన్ గృహప్రవేశం

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు ఆ ఇంటి ఆవరణలోనే నిర్మించిన...
న్యూస్

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘జంగా’ నామినేషన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల కోటా ఎంఎల్‌సీ అభ్యర్థిగా వైసిపి నేత జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

పచ్చ కండువా కప్పుకుంటున్న కిషోర్ చంద్రదేవ్

sharma somaraju
అమరవాతి, ఫిబ్రవరి 24 : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నేడు టిడిపిలో చేరబోతున్నారు. పార్టీలో చేరికపై ఇప్పటికే ప్రకటన చేసిన కిషోర్ చంద్రదేవ్ ఆదివారం...
న్యూస్

ఏపీలో గెలిచేది వైసీపీనే : కేటీఆర్

sharma somaraju
హైదరాబాదు, ఫిబ్రవరి 23: జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. శనివారం ఆయన మిడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘హవాలా డబ్బు కోసమే విదేశీ పర్యటన’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 22: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి లండన్ పర్యటనపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జగన్ లండన్ పర్యటనపై చంద్రబాబు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఉత్తి పుణ్యానికి ఆత్మహత్య చేసుకుంటారా?

Siva Prasad
పుట్టకోట రైతు కోటయ్య మృతి వివాదంలో నుంచి బయటపడేందుకు టిడిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే అది అంత తేలికగా కనబడడం లేదు. అధికారపక్షాన్ని ఇబ్బందిలోకి నెట్టే ఏ అవకాశాన్నీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

చింతమనేని నిజంగా ఏమన్నారు?

Siva Prasad
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను దూషించారంటూ బయటకు వచ్చిన వీడియో వివాదం ముదురుతోంది. బుధవారం ఏలూరులో ఈ విషయమై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసిన చింతమనేని తర్వాత నగరంలో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టిడిపికి ఎంపి రవీంద్రబాబు షాక్

sharma somaraju
హైదరాబాదు, ఫిబ్రవరి 18: తెలుగుదేశం పార్టీకి అమలాపురం పార్లమెంట్ సభ్యుడు రవీంద్రబాబు షాక్ ఇచ్చారు. రవీంద్రబాబు సోమవారం హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. చీరల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్‌తో...
టాప్ స్టోరీస్

హోదా హామీ నేరవేర్చాల్సిందే: కమిటీ

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్నయుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముసాయిదా నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్  దినపత్రిక రిపోర్టు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తామని...
టాప్ స్టోరీస్ న్యూస్

అప్రమత్తంగా ఉండండి : జగన్

sharma somaraju
కడప, ఫిబ్రవరి 7: ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా తాను ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ సమయంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘కాపీ రాయుడు చంద్రబాబు’

sharma somaraju
తిరుపతి, పిబ్రవరి 6: ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కాపీరాయుడు అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వైసిపి ప్రకటించిన నవరత్న పథకాలు కాపీ కొడుతున్నారని రాష్ట్రంలోని ప్రజలు అందరికి అర్థం అయ్యిందని అన్నారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఈ ఫిరాయింపుల వెనుక పరమార్థం అదేనా?

Siva Prasad
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీల రాజకీయ నాయకుల పార్టీల ఫిరాయింపులు, ఇతర పార్టీల్లో చేరికలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరడుకట్టిన పార్టీ విధేయులు అనుకున్నవారు కూడా తమ పార్టీని వదిలేసి...
న్యూస్

మాదీ ఖాఖీ కులం

sharma somaraju
తిరుపతి, ఫిబ్రవరి 5: పోలీసులకు కులాలను అంటగట్టి ఆరోపణలు చేయడం భావ్యం కాదని ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్. పి. ఠాకూర్ అన్నారు. ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోమవారం ఢిల్లీలో జాతీయ ఎన్నికల...
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఓటర్ల జాబితా తప్పుల తడక’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం  ఆయన పార్టీ నాయకులను...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఓట్ల తొలగింపుపై ఢిల్లీకి జగన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవలకపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసిపి సిద్ధమైంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

అధికారం కోసమే ‘దగ్గుబాటి’పార్టీ మార్పు: చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 28: అధికారమే పరమావధిగా దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎలక్షన్ మిషన్‌-2019పై పార్టీ నాయకులతో ఆయన సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిసి సాధికారత ఘనత మాదే’

Siva Prasad
రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కాలేజి మైదానంలో ‘జయహో...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ సిఐ మాధవ్ వైసిపిలో చేరిక

sharma somaraju
అనంతపురం, జనవరి 26: అనంతరం జిల్లా కదిరి సిఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. సిఐగా పని చేస్తున్న సమయంలో  పోలీస్ అధికారుల...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఫిబ్రవరి 4 నుండి జగన్ సమర శంఖారావం

sharma somaraju
అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ‘సమర శంఖారావం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ...
న్యూస్ రాజ‌కీయాలు

పోలీసుల అదుపులో బొత్సా అనుచరుడు

sharma somaraju
విజయనగరం, జనవరి 25: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసిపి నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ముగ్గురు వ్యక్తులు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆయన తీరు బాలేదు – వంగవీటి రాధ

sharma somaraju
విజయవాడ, జనవరి 24: దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని పార్టీల్లో, కులాల్లో, వర్గాల్లో ఉన్న విషయాన్ని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వైసిపికి రాజీనామా...
న్యూస్ రాజ‌కీయాలు

రా రమ్మని రాధాకు ఆహ్వానం

Siva Prasad
అమరావతి, జనవరి 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందింది.  వంగవీటిని బుధవారం టిడిపి తరపున  ఆపార్టీ ఎమ్మెల్సీలు బత్తుల అర్జునుడు, టిడి...
న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఎన్ఐఎ చార్జిషీటు దాఖలు

sharma somaraju
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ

sharma somaraju
హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది.  ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు.  హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
న్యూస్

వైసిపిలో చేరనున్న మేడా

Siva Prasad
అమరావతి, జనవరి 22: కడప జిల్లా రాజంపేట తెలుగుదేశంపార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

25న వంగవీటి రాధ టిడిపిలో చేరిక ?

sharma somaraju
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

30నుంచి ఎపి అసెంబ్లీ

Siva Prasad
అమరావతి, జనవరి21: ఈనెల 30నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన అధ్యక్షతన అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన...
న్యూస్ రాజ‌కీయాలు

ఆయన్ను ఎందుకు విచారించినట్లో ?

sharma somaraju
విశాఖ, జనవరి 19: ప్రతిపక్ష నేత ‌వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఎ అధికారులు శనివారం వైజాగ్ మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్‌ను విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసును ఆధీనంలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

sharma somaraju
అమరావతి, జనవరి 19: జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ  ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్‌లో ప్రతిపక్ష...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పర్యటన రద్దు

sharma somaraju
వైసిపి అధినేత వైఎస్ జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరపాలని నిర్ణయంచుకున్నారు....
టాప్ స్టోరీస్ మీడియా

జగన్‌కు ‘ఆ రెండు పత్రికల’ ప్రాధాన్యత!

Siva Prasad
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు!  గురువారం...
న్యూస్

బిజెపి కోసమే ఫెడరల్ ఫ్రంట్

Siva Prasad
అమరావతి, జనవరి 17: భారతీయ జనతాపార్టీ అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ అని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఎలక్షన్ మిషన్ 2019పై ఆయన పార్టీనే తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
న్యూస్ రాజ‌కీయాలు

లండన్ వెళుతున్న’జగన్’

sharma somaraju
అమరావతి, జనవరి 16: ఎపి ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు రాత్రి లండన్ బయలుదేరి వెళుతున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీ...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad
  హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని వైసిపి అధినేత నివాసం లోటస్‌పాండ్‌లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ జగన్ తో కెటిఆర్ బృందం భేటీ

sharma somaraju
హైదరాబాద్ జనవరి 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తో బుధవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రెండ్ లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిళ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...
టాప్ స్టోరీస్ న్యూస్

రెండు చేతులు లేనివారికి 10వేలు పింఛను

Siva Prasad
అమరావతి, జనవరి 12: రెండు చేతులులేని వారికి 10 వేల రూపాయల వంతున పింఛన్ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం రాజధానిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో గ్రామ, వార్డుల...
న్యూస్ రాజ‌కీయాలు

నాలుగు నెలలు ఒపిక పట్టండి: జగన్

sharma somaraju
కడప, జనవరి 11: నాలుగు నెలలు ఒపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా అని  వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. పాదయాత్ర అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని శుక్రవారం కడప...
న్యూస్ రాజ‌కీయాలు

అయినా పవనే కావాలంటున్న బాబు: నాని

sarath
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసిపిని ‘కోడి కత్తి పార్టీ’గా సిఎం చంద్రబాబు అభివర్ణించడంపై కొడాలి నాని వ్యంగాస్త్రాలు సంధించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే…మీది...
న్యూస్

శ్రీవారి సన్నిదిలో జగన్

Siva Prasad
తిరుమల, జనవరి 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. గురువారం అలిపిరి మార్గంలో కాలినడకన ఆయన తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆయన క్యూలైన్‌లో వెళ్లి...