ఆర్ఆర్ఆర్ లక్కీగా కలిసొచ్చిందే.. చివరకు ఆ పార్టీలో ఆ సీటు ఫిక్స్…!
వైసీపీలో రెబల్ ఎంపీగా నాలుగేళ్లపాటు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసిపి నేతలను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు.. ఆ పార్టీ నరసాపురం మాజీ ఎంపీ కనుమూరు...