రఘురామ గారి ఎఫెక్ట్… టీడీపీలో ఎవరికి మూడుతుందో..!
టీడీపీ అభ్యర్థుల జాబితాలు ఇప్పటికేరెడీ అయ్యాయి. ఇక, ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదుపు తున్నారు....