రఘురామ దారెటు… ఏం జరుగుతుంది..?
రాజకీయాలు కూర్రంగా ఉంటాయని.. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఔను. రాజకీయాలు ఎప్పుడూ అలానే ఉంటాయి. వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలోనే నాయకులు విఫలమవుతారు. 2022-23లో టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీలోకి...