వికరాబాద్, మార్చి8: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన...
(ఫైల్ ఫోటో) రాజమండ్రి:. మిత్రుడు అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని పవన్ చెప్పారు....
హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకై వైసిపి అధినేత వైఎస్ జగన్కి విజయం చేకూర్చాలని ప్రజలకు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా...
తిరుపతి: టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ మరణానికి చంద్రబాబే కారణం అంటూ ప్రముఖ సినీనటుడు మంచు మోహన్బాబు ఆరోపించారు. తిరుపతిలో ఆదివారం వైసిపి అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో మోహన్బాబు పాల్గొన్నారు....
అమరావతి: నవరత్న పథకాలతో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగన్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, విశాఖ జిల్లా...
గుంటూరు, ఏప్రిల్ 7 : రాష్ట్ర రాజధాని అమరావతికి జిల్లా కేంద్రమైన గుంటూరు పార్లమెంటరీ సీటును ముక్కోణపు పోటీలో ఎవరు కైవసం చేసుకోనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంట్ సీటుకు టిడిపి...
అమరావతి: ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారం మధ్యలో ఎన్డిటివి, ప్రణయ్ రాయ్తో మాట్లాడుతూ, తన యుద్ధం ప్రధాని...
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
నరసరావుపేట, ఏప్రిల్ 6: దేశంలోనే అత్యంత సమస్యాత్మక పార్లమెంటు నియోజక వర్గంగా ఎన్నికల కమిషన్ గుర్తించిన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల బరిలో ఉద్దండులు నిలవడంతో హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. ఈ లోక్...
అమరావతి: పేదరికం లేని ఆరోగ్యదాయక, ఆనందదాయక సమాజమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టిడిపి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. అందరికి బంగారు భవిష్యత్తు కల్పించే భాద్యత తాను తీసుకున్నానని...
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...
తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.చంద్రబాబు శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పలు హామీలిచ్చారు....
ఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై జన చైతన్య...
అమరావతి, ఏప్రిల్ 5: వైసిపి అధికారంలోకి వస్తే టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలన అందిస్తామని జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి గడపకు చేరుస్తామని జగన్ హమీ ఇచ్చారు. సుస్థిరాభివృద్ధికి...
చిత్తూరు, ఏప్రిల్ 5: హామీలు అమలు చేయని నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి, ఆ విధంగా రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. జగన్మోహనరెడ్డి శుక్రవారం తన...
అమరావతి, ఏప్రిల్ 5 : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండగా ప్రధాన పార్టీలైన అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసిపిలు మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం...
అమరావతి, ఏప్రిల్ 5: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలు 2014 ఎన్నికలకు ముందు తనను కరివేపాకులా వాడుకుని పక్కన బెట్టాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక...
అరకు, ఏప్రిల్ 4: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అరకు ఎస్ టి రిజర్వడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలో తండ్రీ కూతురు వేరువేరు పార్టీల తరపున బరిలో నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది....
నంద్యాల: కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి గురువారం వైసిపిలో చేరారు. నంద్యాల సభలో పార్థసారధి రెడ్డికి పార్టీ అధినేత వైఎస్ జగన్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బిజ్జం...
అమరావతి: ఎన్నికల నేపథ్యంలో టిడిపి అభ్యర్థులపై జరుగుతున్న ఐటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వరంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ముగ్గురు...
అమలాపురం, ఏప్రిల్ 4: తూర్పు గోదావరి జిల్లాలో ప్రాధాన్యత కల్గిన అమలాపురం లోక్సభ స్థానానికి నేడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా టిడిపి, వైసిపి, జనసేన మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఎస్సి రిజర్వుడు నియోజకవర్గం...
అమలాపురం, ఏప్రిల్ 4 : అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ గురువారం వైసిపిలో చేరారు. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన కుమరుడు శ్రీహర్షతో కలిసి పార్టీలో చేరగా జగన్ వారికి పార్టీ...
హైదరాబాద్: వైసిపిలో చేరిన దగ్గర నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సినీ నటుడు మోహన్బాబు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్...
అనంతపురం, ఏప్రిల్ 3: కొద్ది రోజులలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానంపై తమ పట్టు నిలుపుకునేందుకు సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. పత్యక్ష రాజకీయాలకు స్వస్తిపలికిన జెసి దివాకరరెడ్డి ఈ...
సత్తెనపల్లి: దేశ వ్యాప్తంగా జిఎస్టి ఉంటే సత్తెనపల్లిలో కెఎస్టి (కోడెల సర్వీస్ టాక్స్) ఉందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు కుటుంబం ఇక్కడ అవినీతి రాజ్యమేలుతోందని జగన్ దుయ్యబట్టారు. గుంటూరు...
అనకాపల్లి, ఏప్రిల్ 2 : విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ సీటు బరిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తలబడుతున్నారు. ఈ పార్లమెంటరీ సీటును మాజీ ఎంపి కొణతాల రామకృష్ణకు కేటాయించాలన్న ఉద్దేశంతో చివరి...
అమరావతి, ఎప్రిల్ 1: చంద్రబాబు అన్నట్లు జగన్మోహనరెడ్డికి నమ్ముకున్నవారిని వెన్నుపోటు పొడిచే విషయంలో మాత్రం అనుభవం లేదని ప్రముఖ సినీనటుడు మోహన్బాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయాన్ని...
అమరావతి, ఎప్రిల్ 1: వైసిపికి ఎన్నికల ప్రచారం నిర్వహించి సహకారం అందించేందు సినీనటులు ఒక్కరొక్కరుగా సిద్దం అవుతున్నారు. హాస్యనటుడు ఆలీ, ప్రముఖ నటి జయప్రద, మరో నటుడు రాజా తదితరులు ఇప్పటికే వైసిపి తరపున...
నరసాపురం, మార్చి 31: హేమాహేమీలు తలపడుతున్న నరసాపురం లోక్సభ స్థానంలో విజేత ఎవరవుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నప్పటికీ...
విశాఖ, మార్చి 30: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర ప్రజలు విశాఖ పార్లమెంట్ స్థానంపై ఆసక్తి చూపుతున్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పని చేసిన సమయంలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు...
అమరావతి, మార్చి 30: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు రాష్టంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో వైసిపి 18నుండి 20 వరకూ సాధించే అవకాశం ఉందని వెల్లడిస్తుండటం ఆ పార్టీ వర్గాలలో...
పాలకొల్లు: ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గురువారం వైసిపిలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వైసిపి ఎన్నికల ప్రచార సభలో చిన్ని కృష్ణ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత...
అమరావతి, మార్చి 26: ఎన్నికలలో నెగ్గేందుకు రాజకీయ నాయకులు పలు రకాలుగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేసుకోవడం చూస్తునే ఉంటాం. కీలక నియోజకవర్గాలలో విజయం సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు చూస్తూనే ఉంటాం. నేడు ఓటర్లను...
అమరావతి, మార్చి 25: నేడు జరుగుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకమని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం షర్మిల విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో భూతద్దం...
నరసాపురం, మార్చి 24: టిడిపికి రాజీనామా చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వైసిపిలో చేరారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆదివారం ఆయన పార్టీలో చేరగా పార్టీ...
అమరావతి: రాష్ట్రంలో దళితులు, ముస్లింలు జనసేన కూటమివైపే చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ దళితులు, ముస్లింలు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి...
ఫైల్ ఫోటో.. కర్నూలు, మార్చి 21: కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహనరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి తిరిగి వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు కాకుండా టిజి...
అమరావతి, మార్చి 21: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. విశాఖ జిల్లా గాజువాక నుండి పోటీ చేస్తున్న జనసేన...
తెలుగు మీడియా దిగజారుడు అంతకంతకూ ఎక్కువవుతోంది. రాజకీయ పార్టీల ఎజెండాను మోయడం ముందునుంచీ ఉన్నదే అయినా ఇప్పడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన రాతలు చూస్తే ఈమాట అనుకోకతప్పదు. సాక్షి...
విజయవాడ, మార్చి 18: రాజకీయాల్లో ఉన్న నాయకులు విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారవుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తులు పాలకులు అయితే పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా...
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపినందుకు మాజీ సిబిఐ అధికారి వి.వి.లక్ష్మీనారాయణను వైసిపి వర్గాలు బహుశా జీవితాంతం క్షమించలేవు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కూడా సంవత్సరం దాటింది. నిన్న జనసేనలో చేరిన లక్ష్మీనారాయణను...
రెబల్గా రంగంలోకి దిగాలని రవిపై వత్తిడి భవిష్యత్తు కార్యాచరణపై నేడు స్పష్టత విజయవాడ: చివరి క్షణంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసిపి టికెట్ అవకాశాన్ని చేజార్చుకున్న యలమంచిలి రవి.. ఎటు వైపు అడుగులు వేస్తారో...
విశాఖ, మార్చి 17 : అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తానని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాలలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నర్సీపట్నం, నెల్లిమర్ల తదితర...
విశాఖ, మార్చి 17: విశాఖ వైసిపిలో అసమ్మతి రాజుకుంది. వైసిపి నేత వంశీకృష్ణ అనుచరులు వైసిపి ఎంపి ఎంవివి సత్యనారయణ కార్యాలయంపై దాడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విశాఖ తూర్పు అసెంబ్లీ టికెట్ను భీమిలికి...
అమరావతి: తెలుగు రాష్ట్రాలలో జెడి లక్ష్మీనారాయణగా ప్రసిద్ధుడైన సిబిఐ మాజీ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం ఆంధ్రప్రదేశ్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత...
ఎన్నికల ముందు జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడం సహజమే. సొంత పార్టీలో అవకాశం లేదనుకున్న వారు అవతలి పార్టీకి వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. ఈసారి ఎన్నికల ముందు...
అమరావతి, మార్చి 16: వైసిపి అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా పడింది. శనివారం సాయంత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తొలి జాబితా విడుదల చేస్తారని భావించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు...
అమరావతి, మార్చి 16: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు ఆదాల ప్రభాకరరెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి శనివారం హైదరాబాదులో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి...
మానవ వనరుల శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు తీరే వేరు. ఎక్కడా ఆయన గొంతు వినబడదు. సైలెంట్గా పని చేసుకుపోవడం ఆయన నైజం. పెద్దగా వార్తల్లో కూడా ఉండే మనిషి కూడా కాదు. ఇంతవరకూ...
ఎట్టకేలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ తన పార్టీ విజన్ ఏమిటో వివరించారు. ఎన్నికల ముంగిట రాజమండ్రిలో గురువారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన తన మానిఫెస్టో ప్రకటించారు. ఇన్నాళ్లూ అందరినీ తిట్టావు....