NewsOrbit
రాజ‌కీయాలు

రేపు వైసిపి అభ్యర్థుల తొలి జాబితా

అమరావతి, మార్చి 16: వైసిపి అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా పడింది. శనివారం సాయంత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తొలి జాబితా విడుదల చేస్తారని భావించారు.

ఆదివారం ఉదయం ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే మొదటి జాబితాలో మెజారిటీ అభ్యర్ధుల లిస్టు ఫైనల్ అయినప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయా అభ్యర్థులను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వాలని సూచించారు.

ఆదివారం ఉదయం అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అనంతరం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి జగన్ నెల్లిమర్ల, నర్సీపట్నం, పి గన్నవరం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారసభలో పాల్లొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

Leave a Comment