(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం ) స్వతంత్ర భారతంలో… అంతకుముందు బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము ఎంతో తెలుసా… అక్షరాలా 1.46 లక్షల కోట్లు. దీనిని అంకెల్లో రాయడం సాధ్యం కాదు కనుక… చదవడానికి...
ఆంధ్రప్రదేశ్ గడ్డమీద పుట్టిన ప్రజలకు నిజం తెలుసుకునే యోగం లేనట్లే… కుల జాడ్యం పట్టిన మీడియా ఆంధ్ర ప్రదేశ్ మీద భాగం కావడమే ఇక్కడి ప్రజల దౌర్భాగ్యం…. పొద్దున్నే ఎంత మాట...
అమరావతి: అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సైతం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో పలువురు టిడిపి నేతలు చంద్రబాబు నివాసానికి తమ ఇల్లు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. మాజీ ఎంపి...
నరసరావుపేట, ఏప్రిల్ 6: దేశంలోనే అత్యంత సమస్యాత్మక పార్లమెంటు నియోజక వర్గంగా ఎన్నికల కమిషన్ గుర్తించిన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల బరిలో ఉద్దండులు నిలవడంతో హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. ఈ లోక్...