Vijaya Sai Reddy: పిచ్చికుక్కలా మొరుగుతున్నాడంటూ రఘురామను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
Vijaya Sai Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు తరచు విమర్శలు, ఆరోపణలు చేస్తూ తీవ్రంగా ఇరుకున పెడుతున్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్...