అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
నరసాపురం, మార్చి 24: టిడిపికి రాజీనామా చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వైసిపిలో చేరారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆదివారం ఆయన పార్టీలో చేరగా పార్టీ...