‘బిసి సాధికారత ఘనత మాదే’
రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజి మైదానంలో ‘జయహో...