NewsOrbit

Tag : all party meeting

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు.. వైసీపీ ఎంపీ మార్గాని

sharma somaraju
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుండి జరగనున్నాయి. ఈ నెల 29 వరకూ జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనబడుతోంది. ఉభయ సభలు మొత్తం 17 రోజుల పాటు సమావేశం కానుండగా,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Motkupalli Narasimhulu: అబ్బెబ్బే అదేం లేదు! బీజేపీ బలోపేతానికే కెసిఆర్ మీటింగ్ కు వెళ్లానన్న మోత్కుపల్లి! నరసింహలుని నమ్మొచ్చంటారా ??

sharma somaraju
Motkupalli Narasimhulu: తెలంగాణ బీజేపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసిఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆ...
న్యూస్

కరోనా పరిస్థితిపై .. మోదీ రెండొవ అఖిలపక్ష సమావేశం

Vissu
    కోవిద్-19 వ్యాప్తి దేశాన్ని గజగజలాడిస్తుంది. ఈ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మోదీ, ఆల్‌ పార్టీ మిటింగ్‌ నిర్వహించడం ఇది రెండో...
Featured రాజ‌కీయాలు

స్థానిక సమరం నిమ్మగడ్డ × జగన్ మళ్ళీ మొదలు..!!

Muraliak
ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. అయితే.. ఈ పోరు రెండు రాజకీయ పార్టీల మధ్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరగడం విచిత్రం. ఏపీ సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ...
టాప్ స్టోరీస్

అఖిలపక్ష భేటీలో వైసిపి, టిడిపి ఎంపిల వాగ్వివాదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిడిపి, వైసిపి ఎంపిల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకొన్నది....
న్యూస్

‘అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేయండి’

sharma somaraju
కడప: రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ ఎంపి గఫూర్‌లు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు సమస్యలు ప్రజల వేదనకు...
న్యూస్

సుష్మా నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

sarath
పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నది....
న్యూస్

సర్జికల్ స్ట్రైక్‌పై అఖిలపక్ష భేటీ

sarath
పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటన చేశారు. సాయంత్రం 5గంటలకు సమావేశం జరుగుతుందని...
టాప్ స్టోరీస్ న్యూస్

ఉగ్రదాడి ప్రతిఘటనకు అఖిలపక్ష సంపూర్ణ మద్దతు

sharma somaraju
ఢిల్లి, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అఖిలపక్ష నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...