ఢిల్లీ, మార్చి 6 : జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉన్నది. ప్రతిపక్షాల విమర్శలపై బుధవారం...
పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నది....
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి తర్వాత భారత్ విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో పాకిస్థాన్ క్రమంగా దిగివస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శాంతి కోసం ఒక అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు....