ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు విమాన పైలెట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా...
Central Govt: తన వ్యక్తిగత చరిష్మాతో కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి మోడీ పరిపాలనలో తన దైన ముద్ర చూపుతున్నారు. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండా బీజేపీకే 300లకు పైగా...
Airports Selling; దేశీయంగా అనేక రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రానికి ఎయిర్ పోర్టులు కూడా ఆ దిశగా అప్పగించే సమయం వచ్చేసింది.. ప్రజాప్రయోజనాలున్న కీలక రంగాల్లో కార్పొరేట్ శక్తులను ఆహ్వానిస్తూ కేంద్రం కొన్ని వివాదాస్పద...
ప్రపంచంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన టాప్ నగరాల్లో బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కో కూడా ఉన్నాయి. కార్పొరేట్,ఐటి ఉద్యోగులు, అధికారులు సంవత్సరం పొడవునా రెండు నగరాల మధ్య రాకపోకలు చేస్తుంటారు. ఈ మార్గం బెంగళూరు...
సోషల్ మీడియాలో లో వచ్చే ఫేక్ వార్తల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న మనదేశంలో.., సోషల్ మీడియా వాడకం కూడా ఎక్కువగా ఉండటం అంత మంచిది కాదు. సోషల్ మీడియా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ...
ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ‘సిటా’ సర్వర్ ఈ తెల్లవారుజాము మూడు గంటల నుంచి పనిచేయడం మానేసింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాలు...
ఢిల్లీ: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా రైల్వే, విమాన టికెట్లపై ప్రధాని నరేంద్ర మోది ఫోటోలను ముద్రించడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైల్వే మంత్రిత్వశాఖ, పౌర విమానయాన శాఖల తీరుపై అసంతృప్తి...
ఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్, ఎండి అరవింద్ జాదవ్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ ఇండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన...