NewsOrbit

Tag : finance minister nirmala sitharaman

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రుణాంధ్ర కి అమెరికా ట్రస్టుకి లింకు ఏంటి…??

sharma somaraju
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అయన పరిపాలనా తీరు కారణంగా పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి. పరిశ్రమలు రావడం లేదంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే తెలుగుదేశం...
న్యూస్ బిగ్ స్టోరీ

చమురు తగ్గినా… పెట్రోల్ పెరిగెను… రహస్యం ఇదే…!!

Srinivas Manem
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరుగుదల కూడా నొప్పి తెలియకుండా రోజుకి 50 , 60 పైసలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ నెల 8 నాటికి ఉన్న ధరల కంటే...
న్యూస్

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు

sharma somaraju
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అలాగే మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా ‘మత్స్య సంపద యోజన’ తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి...
టాప్ స్టోరీస్

ఎంఎస్ఎంఈలకు 3లక్షల కోట్ల రుణాలు

sharma somaraju
న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా మూడు లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
టాప్ స్టోరీస్

ఆపత్కాల వేళ ఆర్ధిక ఆసరా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ వర్గాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించారు. దేశంలో వైరస్ విజృంభణను అరికట్టడానికి...
టాప్ స్టోరీస్

బడ్జెట్ ప్రసంగంలో నిర్మల అరుదైన రికార్డు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల...
టాప్ స్టోరీస్

ఆర్యోగ రంగానికి రూ.69 వేల కోట్లు!

Mahesh
న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో తొలి ప్రాధాన్యం ఇవ్వగా.. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం లభించింది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో...
టాప్ స్టోరీస్

ఐదు ల‌క్ష‌ల ఆదాయానికి ప‌న్నులేదు!

Mahesh
న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి  5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ప‌న్ను ఉండ‌ద‌ని తెలిపారు. శనివారం లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె.. కొత్త...
టాప్ స్టోరీస్

‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన రెండో బడ్జెట్ ను లక్ సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం,...
టాప్ స్టోరీస్

బడ్జెట్‌పై భారీ ఆశలు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టొచ్చనే అందరూ భావిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి...
టాప్ స్టోరీస్

అంగట్లో భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ...
టాప్ స్టోరీస్

ఆర్థిక సంక్షోభం.. ముదిరిన మాటల యుద్ధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన...
టాప్ స్టోరీస్

పన్నుల బోర్డు ఛైర్మన్‌పై తీవ్రమైన ఆరోపణలు!

Siva Prasad
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ ప్రమోద్ చంద్ర త్యాగి (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సున్నితమైన కేసును వదిలేయాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తనపై తీవ్రమైన...
టాప్ స్టోరీస్

తొలగిపోతున్న భ్రమలు, తరలిపోతున్న పెట్టుబడులు!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతాలు సృష్టిస్తారని భారతీయులు అనుకున్నట్లే విదేశీయులూ భావించారు. మోదీ హయాంలో ఇండియాలో సంభవించే ఆర్ధిక విప్లవంలో తామూ వాటా సంపాదించాలనుకున్నారు. గత ఆరేళ్లలో 4500...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ల నిషేధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
టాప్ స్టోరీస్

మోదీ .2 మొదటి వంద రోజుల్లో మదుపరులు కోల్పోయిందెంతో తెలుసా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి వంద రోజుల్లో స్టాక్ మార్కెట్లల్లో మదుపరులు కోల్పోయిన డబ్బు ఎంతో తెలుసా. సుమారు 12.5 లక్షల కోట్ల రూపాయలు....
టాప్ స్టోరీస్

5 ట్రిలియన్ డాలర్లు ఆకాశం నుంచి ఊడి పడతాయా!

Siva Prasad
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.  మాటిమాటికీ కాంగ్రెస్‌ లక్ష్యంగా ప్రధాని, ఇతర బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వడం ప్రణబ్ ఉద్దేశం....