పరస్పర విమర్శలు .. బీజెేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసీ నోటీసులు
హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నాయి. దూషణల పర్వానికి దిగాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు ఎన్నికల సంఘానికి (ఈసీ)...