మనలో చాలా మందికి తెలుసు శకుని ఎవరో..! దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అయితే, ఇదంతా చేయడానికి అతని అసలు వ్యూహం వేరే ఉంది. అసలు అతను...
అమరావతి: మరో నెల రోజుల్లో ఆర్టిసి ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయనున్న నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు ఇంటి దారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రాట్యుటీ నష్టపోకూడదన్న కారణంతో వారు స్వచ్చంద పదవీ...