క్యాబినెట్పై స్క్రీనింగ్ కమిటీ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి అజెండాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. సిఎంఒ నుండి ఎజెండాలోని అంశాలపై చర్చించారు. దీనిపై నివేదికను...