కార్వాడ్ (కర్ణాటక): విమానవాహకయుద్ధ నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా నావికా దళ అధికారి ఒకరు మరణించారు. ఈ ఘటన కర్నాటకలోని కార్వాడ్లో చోటుచేసుకున్నది. భారత ఏకైక విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ...
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో భారీగా నౌకాదళాన్ని మోహరించారు. వీటిలో విమానవాహక నౌక...