నౌకాదళ దినోత్సవం (నేవీ డే) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హజరై విన్యాసాలు తెలకించారు. ఐఎఎస్ సింధు...
జలాంతర్గ మార్గాల ద్వారా శత్రువులు మన దేశ సంపదను కొల్లగొడతున్నారు..! నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి దేశంలో త్రివిధ దళాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగా అమెరికా నుండి 1.8 బిలియన్ డాలర్ల విలువైన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నౌకాదళ దినోత్సవం సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు షేర్ చేసి ఓ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 1970లో ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో కరాచీ పోర్ట్పై భారత నౌకాదళం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. చైనా ఆర్మీకి...
పట్నా: వరదలతో అతలాకుతలంగా ఉన్న బీహార్ రాజధాని పట్నా నగరంలో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ బుధవారం ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. వరద ప్రాంతాలలో పర్యటించేందుకు వచ్చిన నితిష్ను జనం నిలదీశారు. తట్టుకోలేక పోయిన ముఖ్యమంత్రి...
Photo Courtesy: Indian Navy (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికన్ డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిన దరిమిలా గల్ఫ్లో యుద్ధమేఘాలు అలముకున్న వేళ భారత్ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒమన్ సింధుశాఖలో, గల్ఫ్ సింధుశాఖలో సంచరించే భారత...
ఢిల్లీ : భారత నావికాదళ కొత్త చీఫ్గా విశాఖపట్నంలోని ఈస్ట్రన్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న కరంబీర్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ చీఫ్గా వ్యవహరిస్తున్న సునీల్ లాంబా...
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో భారీగా నౌకాదళాన్ని మోహరించారు. వీటిలో విమానవాహక నౌక...
పుల్వామా సూయిసైడ్ బాంబింగ్కు వ్యతిరేకంగా ఇండియా వాయుసేన విమానాలు పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్యా మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇండియా జలాంతర్గామి ఒకటి...