‘సిఎంకు ఆ నివేదిక పంపాం’
అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు. బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి...