బోర్డర్ లో భారత్ చేసిన పనికి బెదిరిపోతున్నా చైనా…!!
భారత్-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. డ్రాగన్ కంట్రీ చర్చల పేరుతో చెప్పేదొకటి చేసే దొకటి కావడంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ సిద్ధమవుతుంది. చైనా ని ఎదుర్కొనేందుకు యుద్ధ ట్యాంకులను...