న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ...
జమ్మూ కశ్మీర్ బయట నివసిస్తున్న నా సోదరుడి నుండి చివరిసారిగా ఆగస్ట్ 4 సాయంత్రం నాడు నాకు వాట్స్ఆప్ లో సందేశం వచ్చింది. తన గొంతులో ఆందోళన ధ్వనించింది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే...
శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి...