న్యూఢిల్లీ: కశ్మీర్లో శనివారం ఆంక్షలు కొంత సడలించారు. కశ్మీర్ లోయ కొన్ని భాగాల్లో దాదాపు 50 వేల ల్యాండ్లైన్ ఫోన్లు పునరుద్ధరించారు. కొన్ని ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూసేందుకు విధించిన నిషేధాజ్ఞలు కూడా తాత్కాలికంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్లో ఇండియా తీసుకున్న చర్యలపై చర్చించేందుకు సమావేశం కావాల్సిందిగా ఐక్యరాజ్యమితి భద్రతా మండలిని పాకిస్థాన్ మంగళవారం కోరింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం...
బలం అనేక రూపాలలో వుంటుంది. అది తనను ప్రయోగించమని ఎప్పుడూ ఆ బలాన్ని కలిగిన వారిని బలవంతం చేస్తూ వుంటుంది. అది ధనబలం కావొచ్చు. మందబలం కావొచ్చు.రాజ్యబలం కావొచ్చు. అప్పుడా బలవంతుడికి ప్రకృతి సమస్తం...
శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి...