బలం అనేక రూపాలలో వుంటుంది. అది తనను ప్రయోగించమని ఎప్పుడూ ఆ బలాన్ని కలిగిన వారిని బలవంతం చేస్తూ వుంటుంది. అది ధనబలం కావొచ్చు. మందబలం కావొచ్చు.రాజ్యబలం కావొచ్చు. అప్పుడా బలవంతుడికి ప్రకృతి సమస్తం...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో...