న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ...
బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిండా గేట్స్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీని ఆవార్డుతో గౌరవించాలన్న బిల్ – మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. కనీసం ముగ్గురు నోబెల్...
రోజు మారేకొద్దీ భారత దేశం మారిపోతున్నది. ఈ మార్పు మనకి వీధులలో, పని చేసే చోట, కుటుంబ సంభాషణలలో, పార్లమెంట్లో, ఇంటర్నెట్లో, మీడియాలో ఎక్కడ పడితే అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. కొత్తగా అమిత బలశాలి...
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదరు అజిత్ దోవల్ కశ్మీర్ లోయలోని షోపియన్ పట్టణంలో స్థానికులతో ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డు పక్కన టిఫిన్ తింటున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్టంట్...
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో ఆదేశాలు జారీ చేయించిన కేంద్రప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సంకల్పించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో...