NewsOrbit

Tag : congress mp

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మ్యాచ్ ఫిక్సిగ్‌: బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఎంపీ క్యాండెట్ల‌ను కూడా డిసైడ్ చేస్తోన్న కిష‌న్‌రెడ్డి..!

ఇదేంటో గాని తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలల నుంచి ఫిక్సింగ్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునేంతవరకు కూడా కేసీఆర్ ప్రధానంగా బిజెపిని టార్గెట్ చేస్తూ వచ్చారు. అప్పుడు బిజెపి –...
న్యూస్ రాజ‌కీయాలు

అల్లు అర్జున్ మామ‌కు కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్‌… పోటీ ఎక్క‌డంటే…!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తన నేతలు వలసలు క‌డుతున్నారు. అస‌లు ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో కారు పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇత‌ర పార్టీల‌కు చెందిన వారిని బెదిరించో, బ‌తిమిలాడో కేసీఆర్ త‌మ పార్టీలోకి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మరో వివాదంలో రాహుల్ గాంధీ .. స్పీకర్ కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు ..ఎందుకంటే..?

sharma somaraju
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో లోక్ సభ్య సచివాలయం...
న్యూస్ రాజ‌కీయాలు

పీఎం పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన..! ఎంపీ రేవంత్ పిర్యాదు..!!

sharma somaraju
  ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ సంస్థ ను సందర్శించి కరోనా టీకా అభివృద్ధి,ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలపై అయన సమీక్షించనున్నారు. అయితే హకీంపేట...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ని సుప్రీంకి లాగుతున్న రేవంత్ రెడ్డి..!!

Special Bureau
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, టిఆర్‌ఎస్ సర్కార్‌పై ఒంటికాలి మీద లేచే కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. పార్టీ స్టాండ్‌తో పని...
న్యూస్ రాజ‌కీయాలు

విద్యుత్ ప్రమాదాన్ని రేవంత్ అప్పుడే వదిలేలా లేరు..! ప్రధానికి ఏం లేఖ రాసారంటే..??

sharma somaraju
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వదిలిపెట్టేలా లేరు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి ఇంజనీర్‌లు,...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ ఇప్పట్లో రాగలరా..?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: కెసిఆర్ సర్కార్‌పై ఒంటికాలితో లేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న డాషింగ్ లీడర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్జి చుట్టూ ఉచ్చు...
టాప్ స్టోరీస్

మైహోమ్‌కు భూమి కేటాయింపుపై రేవంత్ పిల్

sharma somaraju
హైదరాబాద్: మైహోం రామేశ్వర్‌రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. నేడు పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాయదుర్గంలో వందల కోట్ల విలువైన భూమిని మైహోమ్‌కు కేటాయించడంతో పాటు నిబంధనలకు...
న్యూస్

‘రెండు ముక్కలు చేయోద్దు’

sharma somaraju
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని అదే అధికరణలోని నిబంధన కింద రద్దు చేయలేమనీ కాంగ్రెస్ పార్టీ ఎంపి చిదంబరం అన్నారు. ఆర్టికల్ 370,35 ఎ తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని అన్నారు. ఈ నిర్ణయం...
న్యూస్

‘పోలవరంపై విచారణ చేయించండి’

sharma somaraju
హైదరాబాదు: పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ,...
న్యూస్ రాజ‌కీయాలు

రాయి కదల్లేదు… భవనం మారింది!

Siva Prasad
ఢిల్లీ, జనవరి 18: ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తున్న #10 year challengeను ఉపయోగించుకుని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బిజెపిపై వ్యంగాస్త్రం సంధించారు. గత పదేళ్లలో సెలబ్రిటీలు సాధించిన ప్రగతిని చూపించడం కోసం...
Uncategorized

7న సోనియా కాంగ్రెస్ ఎంపీలకు విందు

Siva Prasad
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ఈనెల 7వ తేదీన పార్టీ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీ విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో సోనియా పార్టీ ఎంపీలకు విందు ఇవ్వనున్నట్లు ట్విట్ చేశారు....