పొలిటికల్ మిర్రర్ డబ్భై ఏళ్ల వయసు…! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి… భవిష్యత్ పై బోలెడంత బెంగ… రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం… చుట్టూ తరుముకొస్తున్న కేసుల ఆందోళన ఒకవైపు…!...
మచిలీపట్నం: రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టి బిక్షాటన చేశారు. రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ...