అయ్యో…! ఇదేమి వైపరీత్యం. ఇదేమి సంక్లిష్టం. ఇదేమి చోద్యం. మాజీలు.., ప్రస్తుతం పదవులు లెనోళ్లు.., రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నోళ్లకి ఇప్పుడు ఆకస్మికంగా ఏమైనట్టు? ఈ సీఎం జగన్ కి ఇప్పుడు ఆకస్మికంగా ఆకర్ష జపం...
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ‘’ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన...
అమరావతి: టిడిపి గేమ్ ప్లాన్ లో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్..వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆపార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కల్యాణ్ ఓ కీలుబొమ్మలా మారిపోయారని...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధాని కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు....