బ్రేకింగ్ న్యూస్… రెండు తెలుగు రాష్ట్రాలలో రైళ్ల సమయాల పట్టికలో భారీ మార్పులు జరిగాయి. విశాఖ నుంచి లేదా విశాఖ మీదుగా రాకపోకలు సాగే చాలా రైళ్ల సమయాలని మార్చారు. డిసెంబరు 1 నుంచి...
విశాఖపట్నాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంటరాని పట్టణంగా చూస్తున్నారని పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి. నిజానికి మొన్నటి ఎన్నికల్లో టిడిపిని అంతో ఇంతో ఆదరించింది విశాఖ పట్టణమేనని వారు గుర్తు చేస్తున్నారు.విశాఖపట్నం పరిధిలో ఉన్న...
ఏపీలో ఇప్పుడు పెద్ద ఎత్తున నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే మూడు రాజధానుల ఏర్పాటే హాట్ టాపిక్ అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. అమరావతిని వదిలేసి, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలని...