(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఇతర కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. ఆ సందర్భంగా విభజన...
అమరావతి: టీవీ5 ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ఫైబర్నెట్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించే విషయంలో తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు, గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ.. రూ. 32 లక్షలు...
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు...
కాకినాడ: వైఎస్ఆర్సీపీది విధ్వంసకర ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి సర్కార్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ...
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్ను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలతో బడ్జెట్ను...