(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
కాకినాడ: వైఎస్ఆర్సీపీది విధ్వంసకర ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి సర్కార్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ...