(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ...
అమరావతి: అన్నీ ప్రధానమంత్రికి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి రెడ్డి మాట వైసిపి ప్రభుత్వానికి చివరికి ఇబ్బదికరంగా పరిణమించింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష విషయంలో కేంద్రం అభ్యంతరాలు...