‘సభకు సభ్యులు రాకుండా అడ్డుకుంటే నేరమే’
అమరావతి: రాజ్యాంగబద్దమైన చట్టసభల హక్కులను కాలరాయాలని చూడడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన...