పశ్చిమ గోదావరి జిల్లా.. ముఖ్య పట్టణమైన ఏలూరు కు ఏదో అయింది… వరుసగా చిన్నపిల్లలు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్న పడిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది… మూర్చ వచ్చినట్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ మరి పడిపోతున్న...
ఏపీలో కరోనా కేసులు ఎంతగా విజృంభిస్తున్నాయో అందరం చూస్తున్నాము. ఏ రాష్ట్రంలో లేనంత పెరుగుదల ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. అసాధారణ స్థాయిలో రోజుకు పది వేలకు మించి కేసులు నమోదు కావడం ఆందోళన, ఆవేదన...
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్...