ఏపిలో మళ్లీ రాజకీయ రంగుల గొడవ ..! పోలీసు వాహనాలు మారాయ్..!!
రాష్ట్రంలో వైసీపీ రంగుల పంచాయతీ మళ్లీ మొదలు అయ్యింది. ఇంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల పంచాయతీ వ్యవహారం అందరికీ తెలిసిందే. గ్రామ సచివాలయాలతో పాఠశాలలకు వైసీపీ జండా రంగులు వేయడం,...