CM KCR: స్పష్టమైన అవగాహన తో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన కేసిఆర్
CM KCR: ఎన్నికల్లో మాయమాటలు నమ్మి మోసపోతే నష్టపోతారని కావున స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద...