తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఇక లేరు .. సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భాంతి
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కన్నుమూసినట్లు తెలిసింది. సాయి చంద్...