NewsOrbit

Tag : ap news

రాజ‌కీయాలు

చంద్రబాబుపై ఈసి సీరియస్

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల  పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది.  చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల...
రాజ‌కీయాలు

‘వివిప్యాట్‌లు ఎందుకు?’

sarath
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

ఈ రచ్చ ఎందుకు జరుగుతోంది?

Siva Prasad
మంగళవారం పైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు నాటి ఘర్షణలు సృష్టించిన ఉద్రిక్తత చల్లారనంటోంది. ఆరోపణలూ, ప్రత్యారోపణలే కాకుండా ప్రదర్శనలూ, పోలీసు స్టేషన్ల ముందు...
న్యూస్

‘వివరణ అడిగిన ద్వివేదీ’

sarath
అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది...
రాజ‌కీయాలు

‘పోలవరంపై సమీక్ష.. వైసిపి విమర్శ’

sarath
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై...
రాజ‌కీయాలు

‘పధకం ప్రకారమే దాడి’

sarath
గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం...
రాజ‌కీయాలు

కోడెలపై కేసు నమోదు

sarath
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వం అప్పులు చేస్తోంది’

sarath
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...
రాజ‌కీయాలు

‘కోటిని బిడ్డలా భావించా..కానీ’

sarath
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ..’కోటి అనే వ్యక్తిని నా...
రాజ‌కీయాలు

‘పికె బృందం భ్రమలో జగన్’

sarath
అమరావతి: పికె బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమలో ఉంచుతోందని దేవినేని అన్నారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం పిచ్చికి పరాకాష్ట అని దేవినేని ఎద్దేవా చేశారు....
రాజ‌కీయాలు

‘కోడెల ఒత్తిడితోనే అంబటిపై కేసు’

sarath
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్‌పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
న్యూస్

‘కేసును సాకుగా చూపిస్తున్న ఈసి’

sarath
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
టాప్ స్టోరీస్

‘విజయసాయి నోట పోకిరి డైలాగ్’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
రాజ‌కీయాలు

‘చంద్రబాబు మీటింగ్‌కు మిత్రులు డుమ్మా’

sarath
  అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు....