NewsOrbit

Tag : ap news

న్యూస్

‘ముగిసిన హస్తిన పర్యటన’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం రాష్ట్రానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జగన్మోహనరెడ్డికి పెద్ద సంఖ్యలో...
రాజ‌కీయాలు

‘తండ్రికి తగ్గ కొడుకు’

sharma somaraju
రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై...
రాజ‌కీయాలు

‘వంచించిన బాబును జనం శిక్షించారు’

sharma somaraju
విజయవాడ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్‌టిఆర్ బయోపిక్ గురించి మాట్లాడడంతో పాటు చంద్రబాబు  మీద విమర్శలు చేశారు. పోలీసుల సూచనల మేరకు వేదిక మార్చి...
వ్యాఖ్య

వర్తమానమే వాస్తవం!

Siva Prasad
1970 దశకం మొదట్లో “కల్- ఆజ్- ఔర్ కల్” అనే సినిమా వచ్చింది. అంటే, అర్థం “నిన్న-నేడు-రేపు” అని. అది మూడు తరాల కథ. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు అర్ధశతాబ్ది కావస్తోంది....
టాప్ స్టోరీస్

కెసిఆర్, జగన్ భాయిభాయి

sharma somaraju
తిరుపతి: శాసనసభ ఎన్నికలలో వైఎస్ జగన్ గెలవగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య గతానికి భిన్నంగా భాయిభాయి సంబంధాలు నెలకొంటాయన్నదానికి సూచనగా జగన్‌కు కెసిఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘రాష్ట్రం అప్పుల కుప్ప ‘!

Siva Prasad
న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు హయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీ వచ్చిన జగన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినపుడు...
న్యూస్

30న ఒక్కడినే..

sharma somaraju
న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వారంపదిరోజుల్లో మంత్రులతో ప్రమాణ స్వీకారం...
న్యూస్

మోదీ భరోసా

sharma somaraju
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదితో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జరిపిన మొదటి భేటీ ఫలప్రదం అయ్యినట్లు కనబడుతోంది. జగన్ కలిసి వెళ్లిన వెంటనే మోది ఈ భేటీపై స్పందిస్తూ ట్విటర్‌లో ఫోటోలతో పాటు...
రాజ‌కీయాలు

 “’ఒక్క ఛాన్స్’ బాగా ఎక్కింది”

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఈ నెల 29న టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ పరాజయంపై లోతైన విశ్లేషణ...
టాప్ స్టోరీస్

’60వేల కోట్లు ఇవ్వండి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ...
రాజ‌కీయాలు

బస్తీమే సవాల్ నెగ్గేనా?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రజలు చంద్రబాబు సర్కార్‌ను తిరస్కరించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరుకుంటున్నట్లు వైసిపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది.అయినా ఆ సంచలన దర్శకుడికి ఎపిలో తిప్పలు తప్పడం లేదు. ఆయన తలపెట్టిన  మీడియా...
న్యూస్

హోదాకు కేంద్రాన్ని ఒప్పిద్దాం

sharma somaraju
  అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా పడింది. తాడేపల్లిలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శనివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికను వాయిదా...
టాప్ స్టోరీస్

‘జన్మలో ఇక సర్వేల జోలికెళ్లను’!

Siva Prasad
అమరావతి: లగడపాటి రాజగోపాల్ చెంపలు వేసుకున్నారు. నాలుగు నెల క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాను చేయించి ప్రకటించిన సర్వేలు బారెడు దూరంలో గురి తప్పినందుకు ఇక సర్వేలకు...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదా గడ్డు సమస్యే!

Siva Prasad
అమరావతి: వైసిపికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన ఆ పార్టీ అధినేత  వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ‘ఇంత ఘన...
రాజ‌కీయాలు

మట్టి కరిచిన మంత్రులు!

Siva Prasad
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...
రాజ‌కీయాలు

సీమలో బావాబావమరుదులు ఇద్దరే!

Siva Prasad
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
టాప్ స్టోరీస్

బ్రహ్మరధం పట్టారు!

Siva Prasad
Photo Courtesy: Ysr Congress party అమరావతి:  నవ్యాంధ్రలో ప్రజలు ఇచ్చిన తీర్పును వైసిపి ఆధినేత జగన్మోహన రెడ్డి కూడా బహుశా ఊహించి ఉండరు. తన విజయం గురించి ఆయనకు ఎప్పుడూ అనుమానం లేదు,...
టాప్ స్టోరీస్

చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
19 అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఆయన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఆయన రాజీనామాను...
టాప్ స్టోరీస్

‘మంచి పాలన అందిస్తా’!

Siva Prasad
అమరావతి: ఆరు నెలల నుంచి ఏడాది లోపు జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. అభిమానుల అరుపులు నినాదాలు కేరింతల మధ్య గురువారం సాయంత్రం ఆయన తన...
న్యూస్

మోదీ అభినందనలు!

Siva Prasad
అమరావతి: భారీ స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డికి అభినందనలు వచ్చిపడుతున్నాయి. ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేసి అభినందను తెలుపగా, తర్వాత ప్రధానమంత్రి...
రాజ‌కీయాలు

‘కంగ్రాట్స్ జగన్‌’!

Siva Prasad
అమరావతి: భారీ విజయం దిశగా దుసుకువెళుతున్న వైసిపి నేత వైఎస్ జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. వైసిపి అధినేత వైఎస్ జగ్న్‌మోహన్ రెడ్డి ఈ నెల...
టాప్ స్టోరీస్

సాయంత్రం చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ  ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో  టిడిపి మద్యాహ్నం 12 గంటలకు...
టాప్ స్టోరీస్

జగన్ ప్రమాణస్వీకారం 30న!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగ్న్‌మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికలలో వైసిపి  సృష్టించిన ప్రభంజనం చూసి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తాడేపల్లిలోని జగన్...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి లాభం!?

Siva Prasad
స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ఇదే ప్రధమమేమో! ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి చూస్తే ఇప్పటికి రెండు నెలల పది రోజులకు పైగా అయింది. మొదటి...
టాప్ స్టోరీస్

25న వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్‌పి సమావేశం!

Siva Prasad
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం అమరావతి:  విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి...
రాజ‌కీయాలు

‘టిడిపి చీలిపోతుంది’!

Siva Prasad
అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి చీలిపోతుందని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. నారా కుటుంబంపై నందమూరి కుటుంబం తిరుగుబాటు చేస్తుందనీ, దానితో పార్టీ రెండుగా చీలుతుందనీ ఆయన మంగళవారం మీడియా...
టాప్ స్టోరీస్

బిజెపిలో రెట్టించిన ఉత్సాహం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పార్టీలలో మిశ్రమ స్పందన కలిగించాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలతో ఆ పార్టీలో...
టాప్ స్టోరీస్

‘సర్వేలు తప్పు..విజయం మాదే’!

Siva Prasad
అమరావతి: సర్వేలన్నీ తప్పేనని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వంద శాతం విజయం సాధిస్తుందని ఆయన సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సర్వేలను నమ్మొద్దనీ, తమ ప్రభుత్వం చేపట్టిన...
మీడియా వ్యాఖ్య

టివి9 రవిప్రకాష్ దేనికి ప్రతీక!?

Siva Prasad
అవినీతిపరులను తన ఛానల్ వెంటాడిందని చెప్పుకునే ఆ ఛానల్ మాజీ సిఇవో రవిప్రకాష్ ప్రస్తుతం చట్టం వెంటపడడం అంటే ఏమిటో అనుభవం ద్వారా తెలుసుకుంటున్నారు. నోటీసు ఇచ్చిన పోలీసుల ముందు హాజరయి తన నిర్దోషిత్వాన్ని...
వ్యాఖ్య

అనగనగా ఓ అంటువ్యాధి!

Siva Prasad
అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు  చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన...
న్యూస్

రవిప్రకాష్‌పై కేసు..ఉద్వాసన!

Siva Prasad
హైదరాబాద్: టివి9 యాజమాన్యం మార్పిడి వివాదాస్పదంగా తయారయింది. ఈరోజు టివి9 ప్రధాన కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. టివి9 సిఇవో రవిప్రకాష్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. రవిప్రకాశ్‌ను సిఇవో బాధ్యతల నుంచి తొలగించినట్లు కూడా...
మీడియా

ఏది వార్త ..ఏది కాదు!?

Siva Prasad
మూడు నాలుగు తెలుగు న్యూస్ ఛానళ్ల హెడ్‌లైన్స్ పరికించండి ఒక్కసారి. ఏడెనిమిది ఛానళ్లను ఒకేసారి పరిశీలించలేము గానీ మూడింటిని సులువుగా గమనించవచ్చు. ఎవరూ ఖచ్చితంగా సమయం పాటించకపోవడం దీనికి ఒక కారణం కాగా టివి9,...
టాప్ స్టోరీస్

ఆ జిల్లాలకు కోడ్ వర్తించదు!

Siva Prasad
న్యూఢిల్లీ: తుపాను వచ్చి ముంచితే కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కనువిప్పు కాలేదు. ప్రచండ తుపాను ఫోని వచ్చి పడుతోందని, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనీ నాలుగు రోజుల నుంచీ అందరూ మోగుతున్నప్పటికీ...
రాజ‌కీయాలు

‘ఆ కోతలు ఏమయ్యాయి?’

sarath
అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి...
మీడియా

భావదారిద్య్రం . . దృశ్యదారిద్య్రం

sharma somaraju
ఏ ఛానల్ వైఖరి చూసినా. . . ఎక్కడున్నది సవ్యమైన కార్యక్రమం? ఒక్కో ఛానల్ . మహా మాయావీ! తెలుగులో వార్తా ఛానళ్ళు ఎన్నో ఉన్నా, ముందు ఎన్నో వచ్చినా వాటి కార్యక్రమ రసాయన...
రాజ‌కీయాలు

‘ధైర్యం ఉంటే మీడియా ముందుకు రా’

sarath
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా...
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

sarath
అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మరో నాలుగు వారాలు...
న్యూస్

‘మళ్ళీ తెరపైకి ఏసిబి కేసు’

sarath
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి లక్ష్మీపార్వతి ఏసిబికి ఫిర్యాదు చేశారు. అయితే,...
టాప్ స్టోరీస్

‘సిఎంకు అధికారాలు లేవు’

sarath
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
న్యూస్

‘సిఎంకు ఆ నివేదిక పంపాం’

sarath
అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు. బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి...
టాప్ స్టోరీస్

‘బంగారం తరలింపుపై సిఎం నోరు మెదపరే’

sarath
హైదరాబాద్‌: నిత్యం ఎదో ఒక విషయంపై మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించటం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బుధవారం విజయసాయి రెడ్డి...
న్యూస్

‘అపోహలు వద్దు’

sarath
అమరావతి: స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని...
రాజ‌కీయాలు

‘భాష మార్చుకోండి’

sarath
అమరావతి: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యడు విజయసాయిరెడ్డిలపై ఉన్న కేసులు సాగతీయకుండా చూస్తే వారి బండారం బయటపడుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు. బుధవారం కుటుంబరావు అమరావతిలో...
న్యూస్

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు  సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
రాజ‌కీయాలు

‘జేసిపై చర్యలేవీ’

sarath
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్‌ చేస్తున్నారని...
రాజ‌కీయాలు

‘వైసిపిది రాక్షసానందం’

sarath
గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో...
రాజ‌కీయాలు

‘సమీక్ష ఆడ్డుకోండి..చూస్తా’

sarath
  విజయవాడ: వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి, ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఎవరైనా సమీక్షను అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని...
మీడియా

చెప్పిందే ఎంత సేపు చెబుతారు!?

Siva Prasad
ఒక వృద్ధుడు, ఆయన భార్య కూర్చుని ఉంటారు. ఒక పురుష పాత్ర గాభరాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మార్చిమార్చి మూసిన తలుపు మీద ఉన్న ఆపరేషన్ ధియేటర్ అనే బోర్డునూ, దాని పైన...
టాప్ స్టోరీస్

‘పాలన ఆగకుండా ఆదేశాలివ్వండి’

sarath
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
న్యూస్

అనిశా డిజిగా ఏబి వెంకటేశ్వరరావు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 22 : అవినీతి నిరోధక శాఖ డిజిగా ఏబి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలిజెన్స్  డిజిగా పని...