అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, విప్గా మార్గాని భరత్ రామ్ను నియమించారు. ఈ మేరకు పార్టీ...
అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా పడింది. తాడేపల్లిలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శనివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికను వాయిదా...