మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు,...
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నందున ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలనీ, అనవసర వ్యయం తగ్గించాలని ప్రమాణ స్వీకారానికి ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యాన్ని ఆదేశించారు....
అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదులో కేటాయించిన భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు....
అమరావతి: జగన్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు అందరూ పని చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. టిడిపిని ప్రజలు ఎందుకు ఓడించారో వివరిస్తూ వైసిపి శ్రేణులు ఎలా వ్యవహరించాలో ట్విట్టర్ వేదికగా సోమవారం...
అమరావతి: ఈ నెల ఏడవ తేదీ వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. తాడేపల్లిల్లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏడవ తేదీ ఉదయం 10గంటలకు వైసిపి శాసనసభాపక్ష సమావేశం...
అమరావతి: అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానిపై దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, కేవలం ఆ శాఖను ఆదాయ...
అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ఉత్తర్వులు...
అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్బంగా వైఎస్ జగన్ ప్రకటించిన గ్రామ వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు మొదలయింది. గ్రామ వలంటీర్ల నియామకాలకు సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలో ప్రతి 50...
అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని...
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్ను 2250 రూపాయలకు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్ను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం సందర్బంగా తన నవరత్నాలలో ఒకటయిన పెన్షన్ల పెంపునూ, గ్రామ స్థాయి ఉద్యోగాలనూ ప్రకటించడంతో పాటు అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించారు. గత టిడిపి ప్రభుత్వం అవినీతిలో...
అమరావతి: టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాణస్వీకారం అనంతరం వేదిక నుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్ తన ప్రభుత్వంలో...
అమరావతి: ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ ఆ తర్వాత తన ప్రసంగాన్ని పాదయాత్ర గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా జనం మధ్య ఉంటూ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ 3648...
అమరావతి: కల సాకారమైన వేళ అటు వైఎస్ జగన్, ఇటు ఆయన తల్లి విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసి వెనక్కి తిరిగిన కుమారుడు జగన్ను ఆయన...
అమరావతి: పూర్తి ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్ ఆ విషయంలో స్పష్టత ఇచ్చారు. శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ సూచించినట్లుగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టుల...
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...
అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో...
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...
అమరావతి: జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ నగర వీధులు జనసంధ్రమయ్యాయి. 12.23గంటలకు వైఎస్ జగన్తో గవర్నర్...
అమరావతి: రేపు మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ నేడు క్షణం తీరక లేకుండా గడిపారు. వరుసగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఉన్నతాధికారులతో ప్రమాణ స్వీకారంఏర్పాట్లపై సమీక్షలు, గవర్నర్ తో భేటీ తదితర కార్యక్రమాలతో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గురువారం ఆయన ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు....
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్బంగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. క్రీడామైదానం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. జిల్లా...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకు జగన్ నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే జగన్ ఫోన్ చేసిన సమయంలో...
అమరావతి: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం అట్టహాసంగా జరిగే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవాని ఆంధ్ర రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి అతిరధమహారధులు హజరు కానున్నారు. నవ్యాంధ్ర...
అమరావతి: రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్యయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేల విడిచి సాము చేశామా? క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించకుండా టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల...
కడప: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా కేంద్రంలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్పీర్ దర్గాలోకి ప్రవేశించిన జగన్కు...
అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నికయ్యారు. ఉండవల్లి లోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టి డి ఎల్ పీ నేతగా చంద్రబాబును...
తిరుమల: రేపు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రికే...
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కమెడియన్గా మంచి పాత్ర పోషించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్పై తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేసు నమోదు అయ్యింది. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా పాల్పై...
హైదరాబాదు: తెలంగాణలో పని చేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు రావాలనుకుంటున్న విషయం...
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
అమరావతి: వైసిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి 30వ తేదీన తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని...
అమరావతి: మొన్నటి ఎన్నికల్లో వైసిపి కోల్పోయిన మూడు పార్లమెంట్ స్థానాలలో రెండిటి ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు వైసిపి సిద్ధపడుతోంది. గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఓట్ల...
తిరుమల: వివాదాల నడుమ అధికారులు వాకౌట్ చేయడంతో టిటిడి పాలకవర్గ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ టిడిపి ప్రభుత్వ హయాంలో నియమితులైన టిటిడి పాలకమండలి...
అమరావతి: మొన్నటి ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా టిడిపి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వోటు వేశారు. వివిధ శాఖల ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక...
(ఫైల్ఫోటో) అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి ముందు వివాదంలో చిక్కుకుంది. ఆ పాలక మండలి...
తాడేపల్లి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఎఎస్లు, ఐపిఎస్ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు,...
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు జగన్మోహనరెడ్డి నేతృత్వం కాయకల్ప చికిత్సతో సమూల ప్రక్షాళన చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో గత...
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం నుండి కలిసి సాధించుకోవాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డిలు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహనరెడ్డి...
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం రాష్ట్రానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జగన్మోహనరెడ్డికి పెద్ద సంఖ్యలో...
రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై...